ఆ నిర్ణయంలో కుట్ర, కుంభకోణం ఉంది.. రేవంత్ సంచలన ఆరోపణ
హయత్ నగర్ మండలం కోహెడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ గాలివాన బీభత్సానికి దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ  రేవంత్ రెడ్డి  డిమాండ్ మంగళవారం చేశారు. కోహెడలోని మార్కెట్‌ను మంగళవారం ఆయన పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. అక్కడున్న మామిడి రైతులు,…
ఏపీలో జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటినుంచో వస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముహుర్తం ఫిక్స్ చేశారు. జూలై 8న అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇళ్లపట్టాల పంపిణీ అంశంపై అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 8 లోపే మి…
హెరిటేజ్‌ సిబ్బందికి కరోనా, 25 మంది క్వారంటైన్..
రాష్ట్రంలో ఓ వైపు  కరోనా వైరస్  ( కోవిడ్ 19 ) పంజా విసురుతున్నా రాజకీయ నాయకులు మాత్రం ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడంలో ఎవ్వరూ తగ్గట్లేదు. సోషల్ మీడియా వేదికగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగు దేశం పా…
ఏపీలో హైఅలర్ట్: 12 గంటల్లో 60 కరోనా కేసులు.. కర్నూలులో హైటెన్షన్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి వరకు 192గా ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా 60 కేసులు పెరిగి 252కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ…
ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు అర్జంట్ మెయిల్
ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్  తొలగింపు వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగింది. ప్రభుత్వ తీరును మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత  చంద్రబాబు  తప్పుబట్టారు. ఆ ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు చంద్రబాబునాయుడు లేఖ రాశారు.. మెయిల్ పంపారు. ఎన్నికల కమ…
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్ నియామకం
ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా  జస్టిస్ కనగరాజ్  నియమితులయ్యారు. శనివారం ఉదయం ఆయన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కొత్త కమిషనర్ను నియమిస్తూ జీవో 619 విడుదల చేశారు. ఆయన మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. కనగరాజ్ ద మద్రాస్ లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1973…